Download Now Banner

This browser does not support the video element.

ఆపరేషన్ ట్రేస్ లో భాగంగా అదృశ్యమైన బాలుడిని హైదరాబాద్ కి చెందిన తల్లిదండ్రుల వద్దకు చేర్చిన ఏలూరు జిల్లా పోలీసులు

Eluru Urban, Eluru | Sep 12, 2025
హైదరాబాద్ కు చెందిన 11 ఏళ్ల బాలుడు మూడేళ్ల క్రితం ఇంటి నుండి పారిపోయి గుంటూరు రైల్వే స్టేషన్ లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు దొరికాడు . వారు బాలుడిని ఏలూరు శనివారపు పేట బాలుర వసతిగృహం అధికారులకు అప్పగించారు. అప్పటినుండి శనివారపు పేట హోమ్ లో అతను ఉంటున్నాడు. ఆపరేషన్ ట్రేస్ లో భాగంగా బాలుడు ఇబ్రహీం ను అతని తల్లిదండ్రులైన అక్రమ్ ,ఆశ బేగం లకు, ఏ ఎస్ పి నక్క సూర్యచంద్రరావు, డీఎస్పీ శ్రావణ్ కుమార్ సిఐ సుబ్బారావు ల ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఏడు గంటలకుఅప్పగించారు. బాలుడు తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us