Download Now Banner

This browser does not support the video element.

సైకిల్ ఎక్కిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ఎస్పీ

India | Aug 31, 2025
ఆగస్టు 31వ తేదీ క్విట్ ఇండియా సందర్భంగా కాకినాడలో సైకిల్ ర్యాలీని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి సర్పవరం వరకు ఈ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు రాష్ట్ర డిఏజీ హరీష్ కుమార్ గుప్త ఆదేశాల మేరకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us