Download Now Banner

This browser does not support the video element.

పలాస: పలాస రైల్వే స్టేషన్లో రైళ్ళనుతనిఖీ చేస్తుండగా పట్టుబడ్డ 38 కిలోలగంజాయి ప్యాకెట్లు మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు

Palasa, Srikakulam | Jun 26, 2024
శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ లో జీఆర్పి ఎస్సై తన సిబ్బందితో పలు రైలును తనిఖీ చేయగా... బుధవారం రాత్రి 8 గంటలకు మహారాష్ట్ర కి చెందిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో వారిని అదుపులోకి తీసుకొని విసారించారు. ఈ విచారణలో వారి వద్ద ఉన్న రెండు ట్రావెల్ బ్యాగ్స్లలో 38 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. వీటి విలువ రూ2లక్షలు ఉంటుందని తెలిపారు. పట్టుబడిన ఇద్దరు యువకులు మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు గుర్తించి విశాఖ కోర్టుకు తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us