Download Now Banner

This browser does not support the video element.

విజయనగరం: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి 20 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ వకుల్ జిందల్

Vizianagaram, Vizianagaram | Sep 8, 2025
ఫిర్యాదుదారులకు న్యాయం చేసేందుకు చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని సిబ్బందికి SP వకుల్ జిందల్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి సోమవారం వినతులు స్వీకరించారు. మొత్తం 20 ఫిర్యాదులు స్వీకరించగా భూతగాదాలకు సంబంధించినవి 5, కుటుంబ కలహాలకు సంబంధించినవి 4, మోసాలకు పాల్పడినట్లు 5, ఇతర అంశాలకు సంబంధించినవి 6 ఫిర్యాదులు ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us