Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: బుక్కరాయసముద్రం మండలలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి నారాయణస్వా

Singanamala, Anantapur | Sep 13, 2025
బుక్కరాయసంద్ర మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us