Download Now Banner

This browser does not support the video element.

టిడిపి నేతల అసభ్య ప్రవర్తనపై వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్

Rayachoti, Annamayya | Sep 26, 2025
తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రజలను అవమానించే విధంగా ప్రవర్తిస్తున్నారని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చావలేదని, చంపాలని వ్యాఖ్యానించడం అమానుషమని ఆయన తీవ్రంగా ఎద్దేవా చేశారు. ఒకవైపు కక్షపూరిత రాజకీయాలు చేయనని చెబుతూ, మరోవైపు తన పార్టీ నాయకులను వెనకనుంచి ప్రోత్సహిస్తున్న చంద్రబాబు అసలు స్వరూపం బయటపడుతోందన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అరాచకాలు బ్రిటీష్ తుగ్లక్ పాలనను మించి పోతున్నాయని విమర్శించిన ఆయన, టిడిపి మంత్రులు వ్యక్తిగత దూషణలకు
Read More News
T & CPrivacy PolicyContact Us