కౌతాళం: మండలం బదినే హాల్ గ్రామం నుండి ఆదోని వెళ్లే రోడ్డు గుంతలు మయమైనది గుంతలు పూడ్చాలని గుంతలలో వరి నాట్లు వేసి సిపిఎం పార్టీగా శనివారం నిరసన తెలియజేయడమైనది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ ఈరన్న మాట్లాడుతూ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఉన్నదా అన్నారు. పాడైపోయిన రోడ్డు మరమ్మతులు చేయాలని వారు కోరారు.