Download Now Banner

This browser does not support the video element.

గాజువాక: రిషికొండలో నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడి కార్మికురాలు మృతి

Gajuwaka, Visakhapatnam | Aug 31, 2025
రిషికొండ ఆదిత్య అపార్ట్మెంట్స్ వెనుక ఉన్న భవనం పైనుంచి జారిపడి భవన నిర్మాణ కార్మికురాలు చందక సత్యాలు మృతి చెందిన సంఘటన పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us