Download Now Banner

This browser does not support the video element.

ఆదోని: ఆదోని మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ పై పిడిఎస్యు నాయకులు రాస్తారోకో

Adoni, Kurnool | Sep 13, 2025
ఆదోని మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై పీడీఎస్యూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మెడికల్ కాలేజీ రోడ్డుపై నిరసన తెలిపారు. ప్రైవేటీకరణ ఆపాలని, PPP విధానాన్ని రద్దు చేయాలని, వెంటనే తరగతులు ప్రారంభించాలని రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘం నాయకులను, విద్యార్థులను పోలీసులు నివారించే ప్రయత్నం చేశారు. ప్రైవేటీకరణ రద్దుకు రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us