Download Now Banner

This browser does not support the video element.

నవయుగ వైతాళికుడు,స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త,ముఖ్యమంత్రి చంద్రబాబు - జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

Jaggampeta, Kakinada | Sep 1, 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గర్వకారణమైన రోజు ఇది. అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట స్థానిక TDP కార్యాలయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 30 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ నేటి రోజు రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయి.సరిగ్గా 30 సంవత్సరాల క్రితం,1995 సెప్టెంబర్1న నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us