Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: గోవిందంపల్లి: అర్హులైన నిరు పేదలకు మూడు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని CPI నియోజకవర్గ కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్‌

Singanamala, Anantapur | Sep 9, 2025
అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని సింగనమల సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 11:50 నిమిషాల సమయం లో గ్రామ సచివాల మీదట నిరసన తెలిపారు. ఇప్పటికైనా కూటం ప్రభుత్వం స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us