Download Now Banner

This browser does not support the video element.

అహోబిలం దేవస్థానానికి, 20 లక్షల పై విలువ చేసే కియా కారు విరాళం

Allagadda, Nandyal | Sep 7, 2025
ఆళ్లగడ్డ మండలం అహోబిలం క్షేత్రానికి భారతీయ స్టేట్ బ్యాంక్ అధికారులు ఆదివారం రూ.20 లక్షలకు పైగా విలువచేసే కియా 7 సీటర్ కారును విరాళంగా అందజేశారు. దేవస్థానం మనియార్ వీఎల్ఎన్ సౌమ్యనారాయణకు ఎస్బీఐ అధికారులు వాహన కీస్ను అందజేశారు. అనంతరం ఎస్బీఐ అధికారులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us