Download Now Banner

This browser does not support the video element.

పాణ్యం: గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బహిరంగంగా క్షమాపణ చెప్పాలి: కల్లూరు సుందరయ్య సర్కిల్లో KVPS, నాయకులు నిరసన

India | Sep 4, 2025
సోలార్ రైతుల భూముల పరిశీలనకు వెళ్లిన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్ రెడ్డిని అభ్యంతరకరంగా మాట్లాడిన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బహిరంగ క్షమాపణ చెప్పాలని కేవీపీఎస్ కల్లూరు నగర నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కల్లూరులోని నాయకులు యేసురాజు ఏం.భాస్కర్ ఎస్ రోశయ్య ఎం.వెంకటేశ్వర్లు మాట్లాడూతూ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించేందుకు సిద్ధమని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us