Download Now Banner

This browser does not support the video element.

పామర్రు: పామర్రు లో రోడ్డు ప్రమాదంలో టెన్త్ విద్యార్థి మృతి

Pamarru, Krishna | Jul 8, 2025
పామర్రులో మంగళవారం విషాదం నెలకొంది. తండ్రి తన ఇద్దరు పిల్లలను బైక్పై స్కూల్కు తీసుకెళ్తుండగా, కురుమద్దాలి జాతీయ రహదారిపై లారీ రివర్స్ చేయడంతో బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి కలపాల జోయల్ (15) అక్కడికక్కడే మృతి చెందాడు. సోదరుడు అభి, తండ్రికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us