సంగారెడ్డి జిల్లాలోని ఈనెల 10న జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. ప్రతి మండలం నుంచి ఎంపిక చేసిన టీఎల్ఎం ప్రదర్శనలు జిల్లా స్థాయిలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఈ మేళా జిల్లా కేంద్రంలోని రావుస్ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.