Download Now Banner

This browser does not support the video element.

బి .కొత్తూరులో దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి మానవ హక్కుల వేదిక సభ్యులు రాజేష్

Pithapuram, Kakinada | Sep 12, 2025
వినాయక నిమజ్జనం సందర్భంగా బి.కొత్తూరులో దళితులపై జరిగిన దాడిని మానవ హక్కుల వేదిక ఖండించింది. గాయపడిన బాధితుడు ఎం. అంజిబాబును శుక్రవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో అంజి బాబును మానవ హక్కుల వేదిక సభ్యులు పరామర్శించారు .డిప్యూటీ సీఎం నియోజకవర్గంలోనే దళితులపై దాడులు జరగడం దురదృష్టకరమని వేదిక సభ్యుడు రాజేశ్ అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us