Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 26, 2025
వినాయక చతుర్ధిని పురస్కరించుకొని ఏర్పాటు చేయబోయే మండపాలను డాగ స్క్వాడ్ బృందం తనకి ఇచ్చేసింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వివిధ వార్డుల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నుండి ఏర్పాటు చేయబోయే అనేక మండపాలను డాగ్ స్క్వాడ్ బృందం మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు తనిఖీ చేసింది. మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీ ఇతరత్రా వార్డుల్లో డాగ్స్ తో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ఉండేందుకుగాను జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు డాగ్ స్వ్కాడ్ బృందం వెల్లడించింది.