Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: తాడిపత్రి రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫామ్ పై ఫిట్స్ వచ్చి ఓ వృద్ధురాలు మృతి, కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు

India | Sep 4, 2025
తాడిపత్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫాం-1పై గురువారం తెల్లవారుజాము ఓ వృద్ధురాలు మృతి చెందింది. 50 ఏళ్ల వయసు ఉన్న లక్ష్మీదేవి అనే వృద్ధురాలికి ఫిట్స్ రావడంతో కిందపడి మృతి చెందింది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లకు చెందిన ఆమె భర్త శేషన్నతో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us