Download Now Banner

This browser does not support the video element.

ఆర్ఎస్ గాజులపల్లికి చెందిన గిరిజనుడిపై ఎలుగుబంటి దాడి, చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Nandyal Urban, Nandyal | Aug 24, 2025
నంద్యాల జిల్లా మహానంది మండలంలోని ఆర్ఎస్ గాజులపల్లి గ్రామానికి చెందిన గిరిజనుడు నరసింహపై ఎలుగుబంటి దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆదివారం చలమ రేంజ్ పరిధిలోని సున్నం బట్టి ఏరియాలోకి వెళ్లిన ఆ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైనట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us