Download Now Banner

This browser does not support the video element.

అనంతపురం జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతుల తీవ్ర అవస్థలు, అన్నం లేకుండా వేచి చూస్తున్న కనికరించని అధికార యంత్రాంగం

Anantapur Urban, Anantapur | Sep 27, 2025
అనంతపురం జిల్లా కేంద్రంలోని డిసిఎంఎస్ కార్యాలయం ఎదుట రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. రెండు మూటల యూరియాను అందించేందుకు అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని రైతులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో భోజనం కూడా చేయకుండా తెల్లవారులు యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us