Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: ఆదివారం అర్ధరాత్రికి 12 లక్షల క్యూసెక్కులకు చేరునున్న ధవలేశ్వరం వద్ద వరద నీరు

India | Aug 31, 2025
గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఆదివారం అర్ధరాత్రికి వరద ప్రవాహం 12 లక్షల క్యూసెక్కుల కు చేరే అవకాశం ఉందని గోదావరి హెడ్ వర్క్స్ ఈ ఈ శ్రీనివాస్ తెలిపారు. వరద ఉధృతికి కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోని నానఘట్టాలు పూర్తిగా మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us