Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: మకరంపురం జంక్షన్ జాతీయ రహదారిపై రాంగ్ రూట్ లో వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ప్రైవేట్ బస్, యువకుడు మృతి

Srikakulam, Srikakulam | Aug 23, 2025
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మకరాంపురం జంక్షన్ సమీప జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వెళ్తుండగా... ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో పులక పుట్టుగ గ్రామానికి చెందిన పి ధనరాజ్ (32) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కంచిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us