Download Now Banner

This browser does not support the video element.

వెంకటగిరి పోలేరమ్మ జాతర టిక్కెట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ

Venkatagiri, Tirupati | Sep 10, 2025
తిరుపతి జిల్లా వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా దర్శన టిక్కెట్లను ఎమ్మెల్యే కురుగొండాల రామకృష్ణ బుధవారం విడుదల చేశారు. 100,300 రూపాయల విలువైన టిక్కెట్లను పోలేరమ్మ ఆర్చి సెంటర్ వద్ద ప్రారంభించి, మొదటగా ఆయనే కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో జాతర నిర్వహణ కమిటీ సభ్యులు, దేవస్థానం ఈవో, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జాతరలో భక్తుల సౌకర్యార్థం టిక్కెట్లను అందుబాటులో ఉంచామని నిర్వాహకులు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us