Download Now Banner

This browser does not support the video element.

నంద్యాల మున్సిపల్ పాఠశాలలో ఓపెన్ ఇంటర్ ,టెన్త్ ప్రారంభం; హెడ్మాస్టర్ గురురాజా

Nandyal Urban, Nandyal | Sep 10, 2025
నంద్యాలలోని ఖాదర్ బాగ్ మున్సిపల్ పాఠశాల యందు 2025-26 సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ తరఫున ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ ప్రారంభిస్తున్నట్లు HM గురురాజా తెలిపారు. 14 సంవత్సరాలు నిండి, ఎటువంటి విద్యార్హతలు లేని వారు ఓపెన్ పదో తరగతికి, 10వ తరగతి విద్యార్హత కలిగి ఉన్నవారు ఓపెన్ ఇంటర్కు అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు. రూ.200 అపరాధ రుసుంతో ఈనెల 15 వరకు అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us