Download Now Banner

This browser does not support the video element.

మహదేవ్​పూర్: దళితబందు రెండో విడుత నిధులు వెంటనే మంజూరి చేయాలనీ దళిత బందు సాధన సమితి కమిటీ ఆధ్వర్యంలో కాటారంలో ధర్నా

Mahadevpur, Jaya Shankar Bhalupally | Sep 3, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి లో దళిత బందు బాధితులు ధర్నా చేపట్టారు. కాటారం డివిజన్ పరిధిలోని ఐదు మండలాల దళిత బందు లబ్దిదారులు జాతీయ రహదారి పై బైటహించి నిరసన తెలిపారు.. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ.. ఇప్పటికైనా దళిత బందు నిధులు విడుదల చేయాలనీ, అనేక కార్యక్రమలు చేసిన ప్రభుత్వం స్పందించడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దళితుల పట్ల వివక్షత చూపుతున్నారని అన్నారు.దళితులు ఆర్థికంగా ఎదగడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేనట్టు వ్యవహరిస్తున్నారని, ఆరోపించారు.. ఈ వైఖరి మారుకోకపోతే దళితుల ఉగ్రరూపం చూడాల్సి
Read More News
T & CPrivacy PolicyContact Us