Download Now Banner

This browser does not support the video element.

నవాబ్​పేట: సమాజ సేవకుడు దాత రవీందర్ రెడ్డి నవాబ్ పేట కళాశాలలో పిచ్చి మొక్కల తొలగింపు : ప్రిన్సిపల్ సర్వేశ్వర స్వామి

Nawabpet, Vikarabad | Aug 21, 2025
వికారాబాద్ జిల్లా నవాబుపేట ప్రభుత్వ కళాశాల ఆవరణ లో వర్షపు నీరు నిలిచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కళాశాల ప్రిన్సిపాల్ సర్వేశ్వర స్వామి దాత సమాజ సేవకుడు రవీందర్ రెడ్డికి తెలపడంతో ఆయన సహోదయంతో గురువారం కళాశాల ఆవరణలో జెసిబి సహాయంతో మట్టి లేవల్ చేసి పిచ్చి మొక్కలను తొలగించారని తన పర్యవేక్షణలోనే పనిచేయడం జరిగిందని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులే తన పిల్లలుగా భావించి విద్యార్థుల యొక్క ఇబ్బందులను తొలగిస్తున్నటువంటి రవీందర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us