Download Now Banner

This browser does not support the video element.

గాజులపల్లె వద్ద బైకును ఢీ కొట్టిన ఆటో.. వ్యక్తికి గాయాలు

Nandyal Urban, Nandyal | Sep 12, 2025
నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లె గ్రామ పరిధిలోని ఆక్వా ప్లాంట్ మోరీల వద్ద బైక్ని ఆటో ఢీకొన్న ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గంగవరారానికి చెందిన వ్యక్తి గాజులపల్లె నుంచి స్వగ్రామానికి బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో నంద్యాల-గాజులపల్లె జాతీయ రహదారిపై వద్ద గుర్తు తెలియని ఆటో ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us