Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: మద్యం మత్తులో స్నేహితుడిని హత్య చేసిన ఐదుగురు యువకులు : అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన రాజమండ్రి పోలీసులు

India | Aug 22, 2025
మద్యం మత్తులో భార్య సేలంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడు పై దాడి చేసి హత్య చేసిన ఉదయం రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఈనెల 15వ తేదీన రాజమండ్రి ఇన్స్పెక్టర్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో యువకుడిని గుర్తించిన టుటెన్ పోలీసులు యేసు దర్యాప్తు చేపట్టగా స్నేహితులే మద్యం మత్తులో దాడికి పాల్పడి హత్య చేసినట్టు తెలిందని రాజమండ్రి టూ టౌన్ ఇన్స్పెక్టర్ శివ గణేష్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. యువకుడు హత్యలో పాల్గొన్న ఐదుగురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఇన్స్పెక్టర్ శివ గణేష్ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us