Download Now Banner

This browser does not support the video element.

కంకిపాడు మండలం లో జిల్లా వ్యవసాయాధికారి పర్యటన

Machilipatnam South, Krishna | Sep 10, 2025
కంకిపాడు మండలం లో జిల్లా వ్యవసాయాధికారిణి ఎన్. పద్మావతి బుధవారం కంకిపాడు మండలం పునాదిపాడు, ప్రొద్దుటూరు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె యూరియా సరఫరా సక్రమంగా జరిగేలా సిబ్బందికి సూచనలు చేశారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఉప్పులూరు, పునాదిపాడు, మంతెన, కోలవెన్ను, తెన్నేరు, నెప్పల్లి సొసైటీలకు 15 టన్నుల యూరియాను పంపిణీ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us