Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: ఎల్బీనగర్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీఎం నేతల పర్యటన

Sangareddy, Sangareddy | Aug 28, 2025
సంగారెడ్డి పట్టణంలోని ఎల్బీనగర్ లోని వరద ప్రభావిత ప్రాంతంలో సీపీఎం ఏరియా కార్యదర్శి యాదగిరి నేతృత్వంలోని బృందం గురువారం పర్యటించింది. స్థానికులతో మాట్లాడి, వర్షపు నీరు ఎలా వచ్చిందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ, వర్షం వచ్చినప్పుడు మాత్రమే కాకుండా, శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us