Download Now Banner

This browser does not support the video element.

వైసీపీ కార్యకర్తపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన కూటమి నాయకులు

Puttaparthi, Sri Sathyasai | Aug 23, 2025
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో కూటమి పార్టీ నాయకులు వైసీపీ కార్యకర్త రమేశ్పై జిల్లా ఎస్పీ రత్నకు ఫిర్యాదు చేశారు. శనివారం సాయంత్రం టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ మాట్లాడుతూ.. రమేశ్ కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని, ఆయనపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరమన్నారు. సామాజిక మాధ్య మాలలో తనకు చెయ్యి లేదని పింఛన్ తీసేశారని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us