Download Now Banner

This browser does not support the video element.

రోడ్లు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవు..దుకాణదారుల్ని హెచ్చరించిన కమిషనర్ వైవో నందన్

India | Aug 25, 2025
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలు, అనుమతులను మించి నిర్మించిన కట్టడాలను గుర్తించి తొలి దశలోనే నిర్మాణాలను అడ్డుకోవాలని, అక్రమ నిర్మాణాలు జరపకుండా నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదికను కమిషనర్ నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us