Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని తొలగించిన పింఛను పునరుద్ధరించాలని వికలాంగుల మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి డిమాండ్

Singanamala, Anantapur | Aug 25, 2025
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని తొలగించిన పింఛలను పునరుద్ధరించి అర్హులైన వారందరికీ పింఛన్లు కొనసాగించాలని వికలాంగుల మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి తెలిపారు. బుక్కరాయసంద్ర మండల కేంద్రంలోని సోమవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో నిరసన వికలాంగులను అరెస్టు చేసిన పోలీసులు .
Read More News
T & CPrivacy PolicyContact Us