Download Now Banner

This browser does not support the video element.

వినాయకుని నిమజ్జనాని కి పటిష్టమైన బందోబస్తు: ఒంటిమిట్ట సీఐ బాబు

Rajampet, Annamayya | Aug 24, 2025
వినాయక నిమజ్జనానికి సిద్ధవటం లోని వంతెన వద్ద పట్టిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నామని ఒంటిమిట్ట సీఐ బాబు స్పష్టం చేశారు. సిద్ధవటం ఒంటిమిట్ట నందులూరు కడప చిన్న చౌక్ తో పాటు అట్లూరు మండలంలోని పలు గ్రామాలలో ఉన్న వినాయక విగ్రహాలు నిమజ్జనానికి ఇక్కడికి వచ్చే అవకాశం ఉందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us