Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బిర్ అలీ

Kamareddy, Kamareddy | Aug 27, 2025
ఎడతెరిపి లేకుండా కూరుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ బుధవారం 6 గంటల సమయంలో తెలిపారు. ఎల్లారెడ్డి,కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రాణ నష్టం జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. పంట నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్న తెలిపారు. అధికారులకు ప్రజలు సహకరించాలని వాగులు వంతెనల చెరువుల దగ్గరికి ప్రజలు వెళ్లరాదన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us