Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: ఉపాధ్యాయులు ఆధునిక బోధన పద్ధతులు పాటించాలి: స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలలో సంగారెడ్డి మండల విద్యాధికారి విద్యాసాగర్

Sangareddy, Sangareddy | Sep 11, 2025
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మండల స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను సంగారెడ్డి మండల విద్యాధికారి(ఎంఈఓ) విద్యాసాగర్ పరిశీలించారు. ఈ సమావేశాలను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని, ఆధునిక బోధనా పద్ధతులను అవలంబించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us