ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మండల స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను సంగారెడ్డి మండల విద్యాధికారి(ఎంఈఓ) విద్యాసాగర్ పరిశీలించారు. ఈ సమావేశాలను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని, ఆధునిక బోధనా పద్ధతులను అవలంబించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు