Download Now Banner

This browser does not support the video element.

కూసుమంచి: రాకాసి తండా సమీపంలో బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడి మృతదేహం లభ్యం

Kusumanchi, Khammam | Aug 28, 2025
మానసిక వ్యాధితో బాధపడుతూ బ్రిడ్జిపై నుండి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం తిరుమలాయపాలెం మండల పరిధిలోని రాకాసి తండా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు, మహబూబాబాద్ జిల్లా,మరిపెడ మండలం, వీరారం గ్రామానికి చెందిన మునేష్ (25) రాకాసి తండా సమీపంలోని బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు
Read More News
T & CPrivacy PolicyContact Us