Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని 29 మండలాలకు పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి

Sangareddy, Sangareddy | Jun 7, 2025
జిల్లాలోని 29 మండలాలకు మొదటి విడత పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తయిందని డీఈవో వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఎంఈవోలు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు తక్షణమే పంపిణీ చేసేలా చొరవ తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు ప్రారంభం రోజున విద్యార్థులందరికీ పుస్తకాలను అందజేయాలని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us