Download Now Banner

This browser does not support the video element.

అనారోగ్య సమస్యతో సతమతమవుతున్న బొందలవాడకు చెందిన వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య

Anantapur Urban, Anantapur | Aug 23, 2025
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని నార్పల మండలం బొందలవాడకు చెందిన సాకే రాజమ్మ అనే వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us