ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన నెట్వర్క్ తొలగించాలని, బుధవారం విద్యార్థి సంఘాల నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 10వ తేదీన కళాశాల బందుకు పిలుపునిస్తున్నామన్నారు. నెట్వర్క్ టవర్ ను తొలగించకపోతే ఆందోళన చేస్తామని పిడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు తిరుమలేష్ తెలిపారు.