Download Now Banner

This browser does not support the video element.

నెల్లూరు నుంచి గొలగమూడి వరకు పాదయాత్ర చేసిన భక్తులు, ఎందుకో తెలుసా

India | Sep 9, 2025
నెల్లూరు అద్దాలసాయిబాబా మందిరం నుంచి వందలాదిగా భక్తులు పాదయాత్రగా వెళ్లారు.. ఆహా మంగళవారం సాయంత్రం 5 గంటలకు బాబను ప్రత్యేకంగా దర్శించుకుని గొలగమూడివరకు పాదయాత్రగా వెళ్లారు.. అక్కడ వెంకయ్యస్వామిని దర్శించుకుని పూజలు చేసారు.
Read More News
T & CPrivacy PolicyContact Us