Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: సచివాలయం ముట్టడికి వెళుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాం చంద్రరావును అరెస్టు చేసినా మొయినాబాద్ పోలీసులు

Ibrahimpatnam, Rangareddy | Aug 22, 2025
చేవెళ్లలో పల్లెనిద్ర కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు రాత్రి అక్కడే బస చేశారు. హైదరాబాదులో సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముట్టడికి ఆయన బయలుదేరడంతో మొయినాబాద్ పోలీసులు శుక్రవారం ఉదయం రామ్ చందర్రావును అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాదులో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. రామంతపూర్ లో హై టెన్షన్ వైర్లు తగిలి ఐదు మంది, సికింద్రాబాద్లో ఒకరు అంబర్పేటలో ఒకరు చనిపోయారని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us