Download Now Banner

This browser does not support the video element.

వెంకటాపురం: యాకన్న గూడెంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమైన పాదయాత్ర

Venkatapuram, Mulugu | Sep 6, 2025
యాకన్న గూడెం నుండి వెంకటాపురం వరకు రెండు రోజులు పాదయాత్ర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నేడు శనివారం రోజున ప్రారంభమైంది. ఇసుక లారీలు ఇసుక రీచ్ లు పెట్టడం వలన నేషనల్ హైవే రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నందు వలన ఆ యొక్క రోడ్డు నిర్మాణానికి వంద కోట్లు కేటాయించాలని, నేడు రేపు పాదయాత్ర రెండు రోజులపాటు నిర్వహించడం జరిగిందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us