Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: మన్సూరాబాద్ బిజెపి కార్పొరేటర్ తో ప్రాణహాని ఉంది :కాంట్రాక్టర్ దూదిమెట్ల శివ యాదవ్

Himayatnagar, Hyderabad | Aug 25, 2025
హైదరాబాద్ జిల్లా:రంగారెడ్డి జిల్లా మనసురాబాద్ బిజెపి కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి తో తనకు ప్రాణహాని ఉందని కాంట్రాక్టర్ దూదిమెట్ల శివ యాదవ్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని బీసీ కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. నాసిరకం పనులు చేయించినందుకు తనను కులం పేరుతో దూషించి రౌడీలను పంపి భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు. తమకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us