Download Now Banner

This browser does not support the video element.

సోమందేపల్లిలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడి ఓ యువకుడికి గాయాలు

Anantapur Urban, Anantapur | Aug 23, 2025
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో గణేష్ అనే యువకుడికి గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us