Download Now Banner

This browser does not support the video element.

ఆర్మూర్: సెప్టెంబర్ 7న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో IFTU నిర్వహించే రాష్ట్ర సదస్సుKU సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన నాయకులు

Armur, Nizamabad | Aug 30, 2025
సెప్టెంబర్ 7న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు విజయవంతం చేయాలని తెలంగాణ గ్రామపంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దాసు పిలుపునిచ్చారు. రాష్ట్ర సదస్సుకు సంబంధించిన పోస్టర్లను ఐఎఫ్టియు నాయకులు శనివారం మధ్యాహ్నం 3:10 ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ రాష్ట్రంలో 50వేల గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు._
Read More News
T & CPrivacy PolicyContact Us