Download Now Banner

This browser does not support the video element.

గద్వాల్: పట్టణంలోని గణేష్ నిమజ్జన కార్యక్రమంలో డాన్సులతో ఆకట్టుకున్న పూనే బృందం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు

Gadwal, Jogulamba | Aug 31, 2025
ఆదివారం రాత్రి కాల సమయంలో ఈనెల 27వ తేదీన సిద్ధి వినాయక చవితి కార్యక్రమంలో భాగంగా గద్వాల పట్టణంలో 215 వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నేడు దాదాపు విగ్రహాలు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులు.. డోలు వాయిద్యాలతో డ్యాన్సులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డాన్సర్లు.. అధిక సంఖ్యలో తిలకిస్తున్న ప్రజలు..
Read More News
T & CPrivacy PolicyContact Us