Download Now Banner

This browser does not support the video element.

కుప్పం: యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్సీ భరత్

Kuppam, Chittoor | Sep 9, 2025
అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా, ఎమ్మెల్సీ భరత్ మరియు స్థానిక వైసిపి నాయకులు మంగళవారం కుప్పం ఆర్డీవో శ్రీనివాసరాజుకు వినతిపత్రం సమర్పించారు. రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొరత లేకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us