Download Now Banner

This browser does not support the video element.

అనంతపురం జిల్లా లోలూరు క్రాస్ వద్ద కారు టైరు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

Anantapur Urban, Anantapur | Aug 26, 2025
అనంతపురం జిల్లా సింగనమల మండలంలోని లోలూరు క్రాస్ వద్ద జాతీయ రహదారిపై కారు టైరు ఊడిపోయి రోడ్డుపై ఉన్న లోలూరు కు చెందిన జయ రాములు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us