Download Now Banner

This browser does not support the video element.

గుడివాడలో ఓపీఎస్ అమలు చేయాలని ఆందోళన

Machilipatnam South, Krishna | Sep 11, 2025
గుడివాడలోని పాత తాలూకా కేంద్రం వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపాయి. డీఎస్సీ 2023, పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులైన సుమారు 11 వేల మందికి పాత పింఛన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. '57 ప్రకారం పింఛన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి' అని నినాదాలు చేస్తూ, కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us